ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పార్టీలో చేరనున్న బీజేపీ నేత యేలేశ్వరపు జగన్మోహన్ రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 11:40 AM

హైదరాబాద్: యేలేశ్వరపు జగన్మోహన్ రాజు రేపు బీజేపీలో చేరబోతున్నారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. బీజేపీ కోసం తాను ఎంతగానో కష్టపడ్డా, పార్టీలో తనకు గుర్తింపు దక్కలేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 2004లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మ ప్రచార సమితి అధ్యక్షుడిగా, పరశురామ సేన వ్యవస్థాపకుడిగా కూడా ఆయన ఉన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com