ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా మరణాలు లేని రాష్ట్రాలివే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 27, 2020, 07:21 PM

కరోనా కారణంగా దేశంలో నిత్యం అనేక మంది చనిపోతున్నారు. దేశంలో నిన్న కరోనాతో 384 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. నిత్యం ప్రతీ రాష్ట్రంలోనూ ఒకటో రెండో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటివరకు ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa