ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా నివారణకు క్షేత్రస్థాయి వ్యహాలు అమలు చేయాలి : సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 06:46 PM

ఏపీలో కోవిడ్‌ నివారణకు మరింత పటిష్టమైన వ్యూహాలు రచిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. క్షేత్రస్థాయి వ్యహాలు అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి కుటుంబానికి 90 రోజుల్లో స్క్రీనింగ్‌, పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైన పరీక్షలన్నీ చేసి, వైద్య సాయం అందించాలని సూచించారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం నిర్దేశించారు. వర్షకాలంలో జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని అధికారులను జగన్ అప్రమత్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa