ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ లో 65 లక్షల టన్నుల ధాన్యాలు వ్యర్థం.. పక్కా ఫేక్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 05, 2020, 12:52 PM

2020 జనవరి నుంచి మే వరకు భారతదేశంలో 65 లక్షల టన్నుల ధాన్యాలు వ్యర్ధమయ్యాయని Scroll.in ఒక కథనాన్ని ప్రచురించింది. దీన్ని తన ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేసింది. దీన్ని నెటిజన్లు షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది. PIB ఫ్యాక్ట్ చెక్ దీన్ని నిరాధార వార్తని, అవాస్తవమని తేల్చింది. వాస్తవాలను వక్రీకరిస్తున్నారని పేర్కొంది. దీనిపై కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖామంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కూడా స్పందించారు. అది ఒట్టి పుకారేనని కొట్టిపారేశారు. ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయవద్దని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa