Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sun, May 10, 2020, 01:33 PM
నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో మల్లెల అశోక్ పనుల గురించి పై అధికారుల దృష్టికి తీసికువెళ్లారు. సోషల్ ఆడిట్ బి ఆర్ పి జనార్దన్ పనులు దగ్గర దగ్గర భౌతిక పరిశీలన చేయడం జరిగింది. ఇందులో భాగంగా కూలీలకు కొలతల విషయాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఒక రోజు కూలీ 235 రూపాయలు వచ్చే విధంగా అవగాహన కల్పించడం జరిగింది. మల్లెల అశోక్ యాదవ్ మాట్లాడుతూ సామాజిక దూరం పాటిస్తూ పనులు జరపాలని తప్పనిసరి మాస్క్ వాడాలని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa