Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Thu, May 07, 2020, 05:41 PM
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన ప్రమాదం పై జీఎం స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. “లాక్ డౌన్ కారణంగా కంపెనీ మూతపడింది. పరిశ్రమ రన్నింగ్ లో లేకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. సిస్టమ్స్ అన్ని రన్నింగ్ లో లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ప్రజలు ఇటు వైపు రావద్దు. కొద్ది గంటల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ప్రజలు ఆందోళన చెందవద్దు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం ఇస్తున్నాం." అని ఆయన అన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa