లాక్ డౌన్ సందర్భంగా వలసకూలీలు, యాత్రికులు, విద్యార్థుల తరలింపునకు వివిధ రాష్ట్రాలు నోడల్ అధికారులను నియమించాయి. వారికి సంబంధించిన పేర్లు, ఫోన్ నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇతర రాష్ట్రాల వారు సంప్రదించాల్సింది.. ఎంటీ కృష్ణబాబు, 09177611110.
తెలంగాణలో ఉన్న ఇతర రాష్ట్రాల వారు సంప్రదించాల్సింది.. సందీప్కుమార్ సుల్తానియా: 07997950008.
గుజరాత్లో ఉన్న ఏపీ, తెలంగాణ, ఇతర దక్షిణాది రాష్ట్రాల వారు సంప్రదించాల్సింది వీరినే:
పి.భారతి, 9978408545, వి.చంద్రశేఖర్, 9845044606.
ఝార్ఖండ్లో ఆంధ్రప్రదేశ్ వారు సంప్రదించాల్సింది : అమితాబ్ కౌశల్, 9431160011.
కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు సంప్రదించాల్సింది: ఎన్వీ ప్రసాద్-9448146360,
మాలినీ కృష్ణమూర్తి 9480800026.
మధ్యప్రదేశ్లో ఏపీ, తెలంగాణ వారు సంప్రదించాల్సింది: వి.కిరణ్గోపాల్- 9425163993.
రాజస్థాన్లో ఆంధ్రప్రదేశ్ వారు సంప్రదించాల్సింది: జంగా శ్రీనివాసరావు- 9929799297.
మహారాష్ట్రలో ఏపీ వారు సంప్రదించాల్సింది : నితిన్ కరీర్- 022-22027990
తమిళనాడులో ఏపీ వారు సంప్రదించాల్సింది : అతుల్య మిశ్ర- 9940341445.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa