ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రాహ్మణపల్లిలో నిత్యావసరాలు పంపిణీ చేసిన సీతక్క

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 01, 2020, 05:29 PM

ములుగు జిల్లా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని రోజువారి కూలీలుగా జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలకు గంట రామారావు, బొడం పూడి రాఘవరావు, దూదిపాల బాలకృష్ణ, ఆజాద్ సహకారంతో శుక్రవారం ములుగు ఎమ్మెల్యే సీతక్క బియ్యం,కూరగాయాలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి,మంగపేట మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,మాజీ జడ్పీటీసీ గుమ్మడి సోమయ్య,మాజీ పిఎసిఎస్ చైర్మన్ వాళ్ళేపల్లి శివయ్య, కొమురం ధనలక్ష్మి,తీగల మల్లారెడ్డి,తూడి భగవాన్ రెడ్డి,కొంకతి సాంబశివరావు, అయ్యోరి యణయ్య,ఇర్సవడ్ల వెంకన్న, సీతక్క యువసేన మండల అధ్యక్షుడు సిద్దా బత్తుల జగదీష్,పెద్ది నర్సింహరావు, అబ్బన్న,బాలకృష్ణ,యాదగిరి,దయ్యం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa