ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగదు రహిత లావాదేవీలు చేయండి: ఆర్బిఐ గవర్నర్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 30, 2020, 02:13 PM

జర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ దేశంలో కరోనా ప్రబలుతున్న వేళ దేశ ప్రజలకు వీడియో సందేశమిచ్చారు. ప్రజలందరూ కరోనా వైరస్ ప్రబలకుండా ముందు జాగ్రత్తగా డిజిటల్ చెల్లింపులు చేస్తూ సామాజిక దూరం పాటించాలని శక్తికాంతదాస్ సూచించారు. ఈ సందర్భంగా శక్తికాంతదాస్ కరోనా వైరస్ బారి నుంచి రక్షించుకునేందుకు ప్రజలు కరెన్సీ వాడకాన్ని తగ్గించాలని, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, వివిధ మొబైల్ యాప్‌లతో డిజిటల్ చెల్లింపులు చేయాలని, అందరూ సురక్షితంగా ఉండాలని ఆర్బీఐ గవర్నరు విడుదల చేసిన వీడియో సందేశంలో కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa