ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఎఫ్ఎస్ ట్రెయినీకి కరోనా పాజిటివ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 30, 2020, 02:11 PM

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ నగరంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ట్రెయినీకి కరోనా వైరస్ సోకిన ఘటన వెలుగుచూసింది. ముగ్గురు ఐఎఫ్ఎస్ ట్రెయినీలకు కరోనా వైరస్ లక్షణాలున్నాయని వారిని పరీక్షించగా ఒకరికే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా వైరస్ సోకిన ఐఎఫ్ఎస్ ట్రెయినీని ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఐఎఫ్ఎస్ ట్రెయినీకి కరోనా సోకడంతో డెహ్రాడూన్ నగరంలోని శిక్షణ కేంద్ర భవనాన్ని శానిటైజ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa