ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబు కసాయిలా వ్యవహరిస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 12:48 AM

అనంతపురం, మేజర్‌న్యూస్‌ : సీఎం చంద్రబాబు కసాయిలా వ్యవహరిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి విమర్శించారు. అనంతపురం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలు, వలసలు రోజురో జుకు పెరిగిపోయాయని పేర్కొన్నారు. లక్షల సంఖ్యలో పశువులు కబేళాకు వెళ్తున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రఘువీరా విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com