ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంటివెలుగు మూడో దశను ప్రారంభించిన సీఎం జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2020, 01:10 PM

ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమం ప్రారంభమైంది. కర్నూలులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మూడో దశ కంటి వెలుగును ప్రారంభించారు. అలాగే నాడు -నేడు కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించనున్న హెల్త్‌ సబ్‌ సెంటర్ల నిర్మాణానికి జగన్‌ శంకుస్థాపన చేశారు. ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ హెల్త్‌ కార్డులను సీఎం జగన్‌ లబ్ధిదారులకు అందజేయనున్నారు. 56.88 లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com