గుంటూరు: జిల్లాలోని నిజాంపట్నం మండలం బొర్రావారి పాలెంలో బీసీ సంక్షేమ సంఘం నేతలతో బీజేపీ నేత, కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి గురువారం సమావేశమయ్యారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు నివాసంలో ఈ భేటీ జరిగుతోంది. రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, కాపులను బీసీల్లో చేర్చుకోవాలా..? ఒకవేళ చేర్చుకుంటే బీసీలకు వచ్చే నష్టం ఏ మేరకు ఉంటుందన్న దానిపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు ఈ వీడియో క్లిక్ చేయండి.