ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీ సంఘాలతో పురందేశ్వరి సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2017, 03:30 PM

గుంటూరు: జిల్లాలోని నిజాంపట్నం మండలం బొర్రావారి పాలెంలో బీసీ సంక్షేమ సంఘం నేతలతో బీజేపీ నేత, కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి గురువారం సమావేశమయ్యారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు నివాసంలో ఈ భేటీ జరిగుతోంది. రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, కాపులను బీసీల్లో చేర్చుకోవాలా..? ఒకవేళ చేర్చుకుంటే బీసీలకు వచ్చే నష్టం ఏ మేరకు ఉంటుందన్న దానిపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు ఈ వీడియో క్లిక్ చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com