ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మడకశిరలో రైతుల ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2017, 12:24 PM

అనంతపురం: అనంతపురం జిల్లా మడకశిరలో పశుగ్రాసం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి నిరసన తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణంలో రైతులు తమ పశువుల్ని కట్టేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com