ఏపీ మంత్రులకు వెలగపూడి సచివాలయంలో ఛాంబర్లు కేటాయించారు. ఆయా మంత్రులకు ఏఏ బ్లాక్ లలో ఛాంబర్లు కేటాయించారంటే రెండో బ్లాక్ లో కళా వెంకట్రావు, మూడో బ్లాక్ లో నక్కా ఆనందబాబు, పితాని సత్యనారాయణ, సుజయకృష్ణ రంగారావు, అఖిలప్రియ, నాలుగో బ్లాక్ లో ఆదినారాయణరెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జవహర్, కాల్వ శ్రీనివాసులు, శిద్ధా రాఘవరావు ఐదో బ్లాక్ లో పుల్లారావు, అచ్చెన్నాయుడు, నారా లోకేశ్