ముంబై : 2018 మార్చిలో హైదరాబాద్లో నాస్కాం లీడర్షిప్ ఫోరం సదస్సు నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాస్కాం లీడర్షిప్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్కు కూడా హైదరాబాద్ ఆతిధ్యం ఇవ్వనుందన్నారు. ఈరెండు సమావేశాలు నిర్వహించే అవకాశం రావడం గర్వకారణంగా ఉందన్నారు.