హైదరాబాద్-రేణిగుంట రూట్లో నడిచే స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్యతో అవాంతరంతో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే అలర్ట్ అయిన పైలెట్ విమానాన్ని అత్యవసరంగా సేఫ్ గా ల్యాండ్ చేశాడు. విమానంలో 40మంది ప్రయాణికులున్నట్లు సమాచారం