ఢిల్లి: సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిలుగా జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ మోహన్ శాంతనగౌడర్, జస్టిస్ ఎస్ఎ నజీర్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ దీపక్ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది.