నరసాపురం, మేజర్న్యూస్: 60 సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో, 30 సంలు విద్యా రంగంలో సేవలందించిన న్యాయ వాది జి.వి.కె రామారావు, వైధ్య వృత్తిలో 50 సంలు, విద్యా రంగంలో 30 సంవత్స రాలు సేవలందించిన డాక్టర్ చిన్నిమిల్లి సత్యనారాయణ రావులను ఘనంగా సన్నానించారు. శనివారం సాయం త్రం స్థానిక వై.యన్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన సన్నాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయ మూర్తి ఆకుల శేషసాయి విచ్చేసారు.ఈ సంద ర్బముగా ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో 60 సంలు సేవలందించి ఉత్తమ న్యాయవాదిగా గుర్తిం పు తెచ్చు కున్న ఘనత జివికె రామారావుదే నన్నారు. ఎందరో యువ న్యాయవాదులకు గురువుగా, గురువు లను మించిన శిష్యులను తయారు చేసిన గురువర్యులు జివికె అన్నారు. అలాగే 50 సంలుగా వైధ్య నారాయ ణుడుగా మంచి పేరోందిన డాక్టర్ చినిమిల్లి సత్యనారా యణరావు ఒక వైపు ప్రజలకు వైధ్యం అంది స్తూ మరోవైపు 30 సంలుగా విధ్యా సంస్ధ వైయన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా వ్వవహ రిస్తూ అభివృద్దికి దోహదపడిన డాక్టర్ చినిమిల్లి ఆదర్శనీయులు అన్నారు. ఎమ్మెల్యే బండారు మాధవ నాయు డు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు డాక్టర్ చినిమల్లి అన్నారు. .కళాశాల కోశాధికారి యర్రమిల్లి గోపాలకృష్ణ అధ్యక్షత వహించన సభలో జాయింట్ కోశాధికారి కె. వెంకటేశ్వ రావు, బిఎడ్ కళాశాల కరస్పాండెంట్ పి. రఘు రామారావు, కె.స్వామి నాయుడు, గవర్నింగ్ బాడీ మెంబర్స్ రెడ్డప్ప ధవేజీ, డా అందే రామసతీష్, వైడి యన్ మణి, ఎన్.చక్రీ జ్జానా నంద్, ప్రిన్సిపాల్ కెవిసిఎస్ అప్పారావు, పిజి డైరక్టర్ నిమ్మల చింతారావు, గాంధీ అధ్యయన కేంద్ర డైరక్టర్ దిరిశాల వెంకటేశ్వరావు, ఏఆర్ఎస్ కుమార్, పిఆర్ఓ అందే రామకృష్ణ , ఎం. కళ్యాణ రామకృష్న , లయన్స్ మెంబర్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాప్, ప్రము ఖులు శిరిగినీడి నాగభూ షణం, ఎఎంసి చైర్మన్ రాయు ు శ్రీరాములు, చినిమిల్లి అప్పాజీ, కూనపరెడ్డి రంగారావు తదితరలు పాల్గొ న్నారు. అనంతరం జివికె రామారావు, చినిమిల్లి సత్యనారాయణరావులు సత్కరించారు.