రాజమండ్రి ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ సదుపాయాలను ప్రారంభించారు. ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రుల్లో అరుదుగా లభించే ఈ సదుపాయాలు రాజమండ్రి ప్రజలకు అందుబాటులోకి రావడం గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ సదుపాయాల ఏర్పాటుకు పేపర్ మిల్లు CSR నిధుల ద్వారా సుమారు రూ. 27.50 లక్షలు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa