ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీజిల్ కొరతతో ఆర్టీసీ బస్సులకు అంతరాయం.. మంత్రి ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 27, 2026, 02:01 PM

AP: పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులకు ఆటంకం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల బస్సులు మధ్యలోనే ఆగిపోతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారులతో చర్చించి, డీజిల్ సరఫరాలో అంతరాయం ఉన్నప్పటికీ బస్సు సర్వీసులకు ఎటువంటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa