పలమనేరు పట్టణంలో శనివారం జరిగిన తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండలి బుద్ధ ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి సాహిత్య కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా రావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పైనేని తులసీనాథం నాయుడు, కార్యదర్శి పుష్ప, మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa