ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 01, 2026, 01:00 PM

వేమూరు నియోజకవర్గ శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు, వేమూరు మండలం బూతుమల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయన పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర అర్హులైన లబ్ధిదారులతో మాట్లాడి, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిజమైన అర్హుల గడపదాకా చేరుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa