AP: కొత్త పింఛన్ల మంజూరుపై మంత్రి లోకేశ్ శుభవార్త అందించారు. నియోజకవర్గాల్లో చాలా మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని పలువురు మంత్రులు చెప్పారు. ఆ అంశంపై కసరత్తు జరుగుతోందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో జరిగిన అల్పాహార విందు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62.18 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తోంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa