ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత పశు అంబులెన్స్ సేవలు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 12:01 PM

మంత్రాలయం, పెద్దకడుబూరు మండలాల్లో పశుపోషక రైతులకు వైద్య సేవలు సులభతరం చేసేందుకు 1962 ఉచిత పశు అంబులెన్స్ సేవలను ఫిక్స్‌డ్ షెడ్యూల్ విధానంలో ప్రారంభించారు. సోమవారం మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి నివాస ప్రాంగణంలో ప్రత్యేక పూజలతో ఈ సేవలను ప్రారంభించారు. రైతులకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీలు వెంకటసుబ్బయ్య, రాములు నాయక్, డా. సంతోష్, అంబులెన్స్ డాక్టర్లు సుమ, జయలక్ష్మి, డ్రైవర్ నిజాం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పశుపోషక రైతులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa