ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 11:47 AM

పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తన నివాసంలో చెత్త సేకరణకు కేటాయించిన నూతన ఆటోను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీకి ఆటో రిక్షాలు ఏర్పాటు చేసి చెత్త సేకరణ వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa