AP: రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం మూడు కేజీల రాగులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. పాత డెయిరీ ఫారం ప్రాంతంలో సుమారు రేషన్ కార్డు సంఖ్య ఆధారంగా 4 టన్నుల రాగులు పంపిణీ చేయాల్సి ఉంది. కేవలం 600 కేజీలు మాత్రమే వచ్చినట్లు సమాచారం. అయితే వీటిని పంపిణీ చేయాలనుకున్నప్పటికీ అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని రేషన్ డీలర్లు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa