ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌తో తెలంగాణ, ఏపీ మంత్రుల సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 26, 2017, 11:52 AM

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ, ఏపీ మంత్రుల కమిటీ సమావేశమైంది. రాజ్‌భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మంత్రులు హరీష్ రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, ఏపీ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విభజన సమస్యలతో పాటు 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై మంత్రులు గవర్నర్‌తో చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఖాళీ చేసి సచివాలయం, అసెంబ్లీ భవనాలు అప్పగించాలని తెలంగాణ మంత్రులు గవర్నర్‌ను కోరనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com