ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 01:59 AM

 కోడెలపై ఉన్న గౌరవం పోయింది అగ్రిగోల్‌‌డ బాధితులపై మానవత్వం ఏది  మంత్రి పుల్లారావుపై న్యాయ విచారణ జరపాలి  ప్రతిపక్ష నేత వై.ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి


అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని ఏపీ  ప్రతిపక్ష నేత వై.ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హెచ్చ రించారు. మహిళలపై స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలను అన్ని ఛానల్‌‌స ప్రచారం చేశాయని జగన్‌ తెలిపారు. ప్రజాస్వామ్యం బతకాలి అంటే మీడియా ఉండాలని జగన్‌ అన్నారు. వరుస సంఘటనలతో స్పీకర్‌ కోడెలపై గౌర వం పోయిందని జగన్‌ చెప్పారు. పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యే విష యంలోనూ స్పీకర్‌ కోడెల వ్యవహారశైలి బాగాలేదని జగన్‌ విమర్శిం చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టాల ని ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నిర్ణయించారు. స్పీకర్‌ మీద తమకు నమ్మకం, గౌరవం పోయాయని, 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com