ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాబోయే ఎన్నికల్లో పులివెందుల స్థానం టీడీపీదే : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2017, 06:21 PM

అమరావతి : రాబోయే 2019 ఎన్నికల్లో పులివెందుల స్థానం టీడీపీదేనని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు అభివృద్ది, సంక్షేమం, ఆనందం కోరుకుంటున్నారన్నారు. ఆ మూడు నేను ఇస్తున్నప్పుడు మరో పార్టీతో ప్రజలకు పనేముందని చంద్రబాబు అన్నారు. పులివెందులలో పోటీ చేయాలన్న జగన్‌ సవాల్‌ పై సీఎం స్పందించారు. జగన్‌ది ఏడాది జైలుకెళ్లిన నేరచరిత్ర అన్నారు. అవినీతి పరుడిని కుప్పం ప్రజలు ఒప్పుకోరన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com