ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోల హతం సుకుమా జిల్లా బెజ్జి అటవీ ప్రాంతంలో ఘటన గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు కూంబింగ్ చేస్తున్న సీఆర్పీఎఫ్ బలగాల మీదకు కాల్పులు మృతులకు సంతాపం తెలిపిన నరేంద్ర మోడీ
రాయిపూర్ : చత్తీస్గఢ్లో మావోయి స్టులు మళ్లీ విరుచుకుపడ్డారు. సుకుమా జిల్లా బెజ్జి అటవీ ప్రాంతంలో పోలీసు లకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దాంతో సీఆర్పీఎఫ్ 219 బెటాలియన్కు చెందిన 12 మంది జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సంఘటన స్థలం లోనే 11 మంది మరణించగా, ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మరో జవాను ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఛత్తీస్గఢ్ రాజధాని