తూ.గో.జిల్లా కోరుకొండ మండలంలోని కాపవరం, నర్సాపురం గ్రామాలలో ఎస్సీ మత్స్యకారులకు రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ 30 మందికి మంగళవారం పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మళ్ల అప్పలనరసారావు, బుద్ధా బాపూజీ, కొండేటి ధర్మరాజు, తెలగంశెట్టి శ్రీను, ఎంట్రీజేమ్స్, కట్టా సత్తిబాబు, రాయపాటి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.