ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తర ప్రదేశ్ అధికార పీఠం బీజేపీకే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 06:44 PM

న్యూఢిల్లీ : 403 శాసనసభ స్థానాలున్న యూపీలో బీజేపీకి 190-210, సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమికి 110-130, బీఎస్‌పీకి 57-74, ఇతరులకు 8 ఎమ్మెల్యే స్థానాలు దక్కే అవకాశం ఉందని టైమ్స్‌ నౌ -వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మోదీ ప్రభంజనం కొనసాగుతోందని పేర్కొంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వల్ల సమాజ్‌వాదీ పార్టీకి నష్టం జరిగినట్లు కనిపిస్తోందని పేర్కొంది. బీజేపీకి 34 శాతానికి పైగా ఓట్లు లభించాయని, ఏడు ప్రాంతాల్లో ఆ పార్టీకి అనుకూలంగా గొప్ప ప్రభంజనం కనిపించిందని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com