ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎస్ కు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసిన పరిపాలన శాఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 28, 2018, 05:40 PM

అమరావతి:  సిఎస్ దినేష్ కుమార్ ఈనెల 30న పదవీవిరమణ పొందనున్నారు. ఈ క్రమంలో సాధారణ పరిపాలన శాఖ దినేష్ కుమార్ కు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎస్ 35ఏళ్ళు ఐఏఎస్ గా పనిచేసిన నాకు సిఎస్ గా అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నా ఏడాదిన్నర కాలంలో కేంద్ర ప్రాయోజిత నిధులను రెట్టింపు చేశానన్న అయన సహచార ఉద్యోగుల సహకారం మరువలేనిది అన్నారు. యువఅధికారుల నేతృత్వంలో రాష్ట్రం దేశంలో ఉత్తమ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com