ఢిల్లీ : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో క్రీడా పురస్కారాలను రాష్ట్రప్రతి రామ్ నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మీరాబాయి చానుకు ఖేల్ రత్న పురాస్కారాలు రాష్ట్రపతి అందజేశారు. అలాగే శ్రీనివాసరావు (టేబుల్ టెన్నిస్)కు ద్రోణాచార్య అవార్డు, సుఖ్ దేవ్ సింగ్ పన్ను, సుబేదార్ చెనంద (బాక్సర్), తారక్ సిన్హా (క్రికెట్)ల కు ద్రోణాచార్య అవార్డు, జిన్సన్ జాన్సన్ కు అర్జున అవార్డులను రాష్ట్రపతి అందజేశారు.