జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని ఏలూరులో వికలాంగులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. అంతకంటే ముందుగా ఏలూరులో ఆటో డ్రైవర్ల తో జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్ల యూనియన్ ను ఉద్దేశించి మాట్లాడారు. వికలాంగుల సమస్యలను తెలుసుకునేందుకు జనసేనాని వారితో సమావేశమయ్యారు.