అమరావతి : ఏడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఎసిలో నిర్ణయించినట్లు మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. 6, 7, 10,11,17,18,19 తేదీల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 12న పోలవరం గ్యాలరీ వాక్ ఉంటుందని పేర్కొన్నారు.