గంపలగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేసిన చెక్కులను అందచేసిన తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్ గారు అందించారు. గంపలగూడెం గ్రామానికి చెందిన కొంగల పద్మావతికి రూ.1,30,870 లు, మరియు తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామానికి చెందిన కొంగల నాగలక్ష్మికి రూ.45,000లు ఈ చెక్కులు అందుకున్నారు.