మహారాష్ట్ర : పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర గడ్చిరొలిలో వర్ష బీభత్సం సృష్టించింది. దాంతో ప్రమాదస్థాయిలో పర్లకోట, ఇంద్రావతి వాగులు ,పాములగౌతం, బాండియ, పిరిమిలి వాగులకు వరద ఉధృతి. జలదిగ్భందంలో మూడు వందల గ్రామాలు చిక్కుకున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.