ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప.గో జిల్లా వాసులకు వరద హెచ్చరికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 20, 2018, 10:37 AM

పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు,వేలేర్పడు,జీలుగుమిల్లి బుట్టాయిగూడెం మరియు పోలవరం గ్రామ ప్రజలకు వరద ముప్పు పొంచి ఉందని, హెచ్చరిక రానున్న 48 గంటల్లో భారీ భారీ వర్షాల కారణం గా గోదావరికి వరద ఉధృతి పెరగటం తో ప్రజలు నది పరివాహక ప్రాంతం దగ్గరకు ,కొండ ప్రాంతం దగ్గరకు వెళ్లరాదని, అకస్మాత్తుగా గ్రామంలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరూ బయటికి రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com