పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు,వేలేర్పడు,జీలుగుమిల్లి బుట్టాయిగూడెం మరియు పోలవరం గ్రామ ప్రజలకు వరద ముప్పు పొంచి ఉందని, హెచ్చరిక రానున్న 48 గంటల్లో భారీ భారీ వర్షాల కారణం గా గోదావరికి వరద ఉధృతి పెరగటం తో ప్రజలు నది పరివాహక ప్రాంతం దగ్గరకు ,కొండ ప్రాంతం దగ్గరకు వెళ్లరాదని, అకస్మాత్తుగా గ్రామంలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరూ బయటికి రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.