కడప : నగరంలోని శ్రీనివాస రెసిడెన్సీ నందు వైశ్యపబ్రోధిని స్వర్ణోత్సవ వేడుకల్లో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, యోగివేమన యూనివర్సిటీ విసి రామచంద్రా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగివేమన యూనివర్సిటీ లో లలితకళల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న మూలే మల్లికార్జున రెడ్డి కి శ్రీ గుప్త సాహిత్య పురస్కారాన్ని బుద్ధప్రసాద్ అందజేశారు.