ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 23 నుండి 30వ తేదీ వరకు టీటీడీ వస్త్రాలు ఈ - వేలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 18, 2018, 10:19 AM

తిరుమల తిరుమతి దేవస్థానానికి సంబంధించిన అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను వేలం వేయడానికి టీటీడీ నిర్ణయించింది. ఈ వేలంపాటలో రెడీమేడ్ దుస్తులు, పాలిస్టర్, నైలాన్, నైలెక్స్ చీరలు, ఓణీలు, పట్టు పంచలు, కాటన్ చీరలు,283 లాట్లు విశాఖ పట్నంకు చెందిన ఎమ్.ఎస్.టి.సి లిమిటెడ్ వారు ఆగష్టు 23 నుండి 30 తేది వరకు ఈ -వేలం వేయనున్నారు.ఈ -వేలంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com