ప్రకాశం జిల్లా ఆర్జేడీ శారద బీవీపేట ప్రాజెక్టును సందర్శించారు. కో ఆర్డినేటర్ బి.అనిత, స్వస్థభారత్ ప్రేరక్ జీవీ విజ్ఞేష్ కార్యకర్తలకు నేషనల్ న్యూట్రిషన్ మిషను పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రం రైల్వేకాలనిలో సీమంతం, బోర్డుస్కూలు అంగన్వాడీ కేంద్రంలో దాతలతో ప్రీస్కూలు పిల్లలకు టేబుల్స్, స్ఫూర్తి ఆర్గనైజేషను, సూర్య నెట్వర్క్ 10 కుర్చీలు, వాటర్ స్టోరేజికి రెండు డ్రమ్ములు, వంటపాత్రలు, 13 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన తీవ్ర రక్తహీనతకు గురైన 40 మంది గర్భవతులకు ప్రతిరోజు దానిమ్మపండు పంపిణీపై చర్చించారు.