ట్రెండింగ్
Epaper    English    தமிழ்

52 వ కోపరేటివ్ బ్యాంకు ప్రారంభించిన ఆప్కోబ్ చైర్మన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 16, 2018, 04:09 PM

కృష్ణా జిల్లాలోని మండల కేంద్రమైన మండవల్లిలో సొసైటీ సొంత భవనంలో కోపరేటివ్ బ్యాంక్ 52 వ శాఖను ప్రారంభించారు ఆప్కోబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణాజిల్లా కోపరేటివ్ సోసైటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు మొత్తం జిల్లాలో 52 కోపరేటివ్ బ్యాంకులు ప్రారంభించామన్నారు. వాటినే కార్పొరేట్ స్థాయిలో అన్ని హుంగులతో అనగా సాంకేతిక పరిజ్ఞానంతో ఏసి, ఆన్లైన్ సౌకర్యం, ఇటరీల్ డెకరేషన్ సౌకర్యాలు కల్పించేందుకు 6 కోట్లు వెచ్చించామన్నారు. 375 బ్యాంకులతో జాతీయ స్థాయిలో రెండవ స్తానంలో ఉన్నామన్నారు. 50 పైసలకే రైతులకు రుణాలు అందిస్తున్నామన్న వెంకటేశ్వరరావు వచ్చిన లాభాలను 8కోట్లకు పైగా సొసైటీ సభ్యులకే అందించామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com