అనారోగ్యంతో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్పెయిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పరామర్శించారు. వాజ్పెయి ఆరోగ్య పరిస్థితి, ఆయనకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా వాజ్పెయి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఎయిమ్స్లో వాజ్పెయికు వెంటిలేటర్పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు.