నెల్లూరు : గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా వరికుంటపాడు పంచాయతీ పరిధిలో నిజంగారెడ్డి పల్లె ,వరికుంటపాడు ,ఆంధ్ర వారి పల్లి గ్రామాలలోని ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు సందర్శించి గ్రామాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టినట్టువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు అలాగే గ్రామాల్లోని డంపింగ్ యార్డును తారురోడ్డు ను పరిశీలించారు