ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆమోదంపై స్పందించిన రామ్మోహన్ నాయుడు

Andhra Pradesh Telugu |   | Published : Wed, Jul 18, 2018, 02:55 PM

తెలుగుదేశం ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు లోక్ సభ స్పీకర్ ఆమోదంపై స్పందించిన ఆ పార్టీ ఎంపీ రామ్మోహననాయుడు తెలుగుదేశం సత్తా ఇది అని పేర్కొన్నారు. కేంద్రంపై పోరాటంలో తెలుగుదేశం వెనక్కు తగ్గదన్నవిషయాన్ని స్పీకర్ ఇప్పటికి అర్ధం చేసుకున్నారని ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఇతర పార్టీలు మద్దతు ఇవ్వడం చంద్రబాబుపై ఆ పార్టీలకు ఉన్న విశ్వసనీయతకు నిదర్శనమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com