రాజ్యసభ సమావేశం వాయిదా అనంతరం ప్రారంభమైంది. సభ ప్రారంభం తరువాత నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మరణించిన మాజీ సభ్యులకు సభ సంతాపం తెలిపింది. తరువాత ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా కల్పించాలని టిడిపి సభ్యులు గందరగోళం సృష్టించారు. దీనితో సభను 12 గంటల వరకూ వాయిదా వేశారు.