ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు వస్తుండటంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ దిగువకు నీటిని విడుదల చేశారు. ముందుగా ప్రకాశం బ్యారేజీ 35వ నంబరు గేటును ఎత్తి నీటిని విడుదల చేశారు. అనంతరం 33,34,36 గేట్లను ఎత్తి బ్యారేజీ నుంచి సముద్రం లోకి 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.