కుప్పం: కుప్పం నియోజకవర్గంలో మండలాల వారీగా పార్టీ సమన్వయ సమావేశం మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. 2004 నుండి 2014 వరకూ కుప్పం నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా కక్ష సాధింపు రాజకీయం చేశారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. పార్టీ నాయకులు అంతా సమన్వయంతో పని చెయ్యాలని చెప్పారు.